పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kancharla Srinivas కవిత

అరవయ్యేళ్ళ విభేదాలలో అమ్మ భాష నిర్లక్ష్యం.. ఢిల్లీ ఏపీ టూర్లతో తెలుగోళ్ళ గోల తప్ప తెలుగు గోడు విన్నదెవడు.. ఇకనైనా.. సీమాంధ్ర తెలంగాణ సంఘటితమవ్వాలి సమైక్య ఉద్యమానికి ఉద్యమించాలి ప్రాంతం రాష్త్రం కోసం కాదు.. మాతృభాష రక్షణ కోసం అన్న దమ్ములున్నా.. అమ్మ ఒక్కటే కదా రెండు రాష్త్రాలైనా తెలుగు భాష ఒక్కటే కదా..

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dUU5V8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి