పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Buchi Reddy కవిత

5--19-2014 *****దేశం లో మట్టి కరిచిన కాంగ్రెస్ పాలన????no more NEHRU gari family palana?? ఇక అంతే ??????? దేవుని ప్రమాణం చేసి నిజమే చెబుతున్నాను అబద్దం చెప్ప ను సమ్మక్క--- సారక్క మీ ధ వో ట్టూ ఈ రోజు తో దేశం లో మట్టి కరిచిన కాంగ్రెస్ పాలన నెహ్రూ గారి ఫ్యామిలీ పాలన అంతరించి పోయింధీ మటుమాయం అయిపోయింధీ దేశ ప్రజలు ఇంతకాలానికి నిర్ణయాత్మకమయినా తీర్పు నిచ్చారు అవకాశ విధానాలకు అవనీతి కరమయనా అనర్థ ధాయకమయినా అసమర్థ పాలన ఆంధిచిన కాంగ్రెస్ ను ఘోరంగా తి ర స్క రించారు జనం సృష్టిం చిన జాతీయ విప్లవం ఈ ఎన్నికల ప లీ తా లు ప్రజలు గళమెత్తడం ధ్వ జ మెత్తడం--- ఈ ఎన్నికల గుణపా ట౦ 12 రాష్ట్రాల్లో ఒక్క సీట్ కూడా గెలువని కాంగ్రెస్ పార్టీ ??? ఆర్థిక మంత్రి గా రాణి ౦ చిన సాధు శీలి మన్మోహన్ గారు సోనియా --అమ్మ చేతి లో తోలు బొమ్మలా--- ఆడుతూ--పాడుతూ-- పసిడి పలుకులు పలుకుతూ--- కూరలో కరివా పాకు లా వాడుకోని--- పారేసీన ?????? ఇందిరమ్మ సంక్షేమ పథకాలు రాజీవ్ గృహ నిర్మాణాలు జల యజ్ఞం--పావులా వడ్డీ ఆరోగ్య శ్రీ--అంటూ నమ్మిస్తూ లేని పోనీ ని నా ధా ల తో మోసగిస్తూ సమస్యల ను మిగిలిస్తూ--- స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ క్కువ ఏళ్లు దేశాన్ని పరిపాలించింధీ--కాంగ్రెస్ పార్ట్ ఏ నెహ్రూ గారి ఫ్యామిలీ మాత్రమే--- ఈ స్థితి కి కారణం దేశం లో అవనీతి కుంభ కోణాలు-- స్కాం లు-- స్క్కిం లు ల ౦ చ గో ౦ డి తనం ధరల పెరుగు ధ ల వ్యవసాయ సంక్షోభం ధుష్ట విధానాలు-- ప్రపించీకరణ కభంధ భ ౦ ధ ౦ అభద్రతా భావం పేరుగడం--- దేశరాజకీయాలు ఒక వ్యాపారం గా మారి కోట్ల సంపాధన కోసం నిమిషాల్లో జెండాలు మారుస్తూ టి క్క ట్ ల కోసం --ఎగబడు తూఒ--- రాజనీతి--ర ణ నీతి లేని లీడర్‌షిప్ స్కిల్స్ లేని ప్రతి ఒక్కడు--ప్రజా సేవ అంటూ----???? ఈ దోపిడీ వ్యవస్థ లో రాజకీయాలంటే మోసం-- ధగా చేయాలి లంచాలు తీసుకోవాలి--ఇవ్వాలి లోల్ళులు లేపాలీ-- అల్లర్లు చేపించాలి అబద్దాలు చెప్పాలి సొల్లు కబుర్లు వినిపించాలి ప్రజల మిధ జులుం చేయాలి--వాడుకోవాలి ???? యిధి---మన నేతలు --రాజకీయ దొర లు నడుపుతున్న తీరు-- సారె జహాసే అచ్ఛా-- హిందూస్థాన్ హమారా పాటలో --శ్రుతి -- గమకాలు తప్పాయి గాంధీజీ పుట్టిన దేశం లో -- నేడు ?? హిందూస్థాన్ హమారా-- దోపిడీ ధారులకు ఆ గ్ర కులాలకు అవనీతికి పాటు పడుతున్న నాయకుల ధో ర ల కు-- దేశం వాళ్ళ ధె ????? కంట్రోల్ రాజకీయాల తో డిక్టేటర్‌షిప్ తో ఏధి చేయాలన్న-- సోనియమ్మ ను అడుగాలి-- ధీ వ న లు పోంధాలి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులు--- వారాని కి మూడు రోజులు -- డిల్లీ వెల్లుతూ ఒక్కొక్క సారి వెళ్ళిన ముఖ్యమంత్రుల కు సోనియాజీ అపాయంట్‌మెంట్ దొరకక తిరిగి వస్తూ___ కొద్దిమంధీ పెత్తనం తో కాంగ్రెస్ పార్టీ అమెరికా లో దొర ల తెలుగు సంగాల లా ఎంధుకు ఈ అధిపత్య ధోరీనీ ఏధి ప్రజాసామ్యం ఏధి రాజ్యాంగం ఎక్కడ ఉంధీ సామాజిక న్యాయం?? ఈ నేతలు--- అక్కడ దోచుకుంటూ అమెరికా కు వచ్చి నీతులు వల్ళిస్తూ మాటలు మారుస్తూ వీళ్ళకు-- ఈ అవనీతి పరుల కు అమెరికా దొర లు సన్మానాలు-- శాలువలు కప్పడాలు కప్పించుకోవాడాలు బ్యాంక్వెట్ విం ధు లు ఫండ్ రేసింగ్ లు టి . వి --ప్రెస్ క వ రెజ్ లు---- అక్కడ అయినా ఇక్కడ అయినా అమెరికా అయినా--అమలాపురం అయినా న్యాయం-- నీతి నిజాయితీ-- మంచితనం-- మానవత్వం ధారి తప్పుతుంధీ ఈ బ్లాక్-- అండ్ బ్లూ సూట్ దొర లు డాలర్ల బలుపు తో--- రాజకీయ లబ్ధి కోసం గుర్తింపు కోసం ఎంత కయినా ధిగజారి పోతూ--- అవే రాజకీయాలు చేస్తూ--ఆడుతూ--- దేశం లో ఇన్ని ఏళ్ల కు--ఒక పెద్ద మార్పు సె క్యూ ల రిజం-- పత్రికా స్వేచ్ఛ స్వతంత్ర మై న న్యాయ వ్యవస్థ ఆర్థిక సమానత్వం-- మన ప్రజా సామ్యానికి పట్టుకొమ్మలు వంటివి ప్రజా సామ్యం కూలీపోతే ప్రజలకే మనుగడ ఉం డా ధు ఒక ప్రజా సామ్య దేశం గా ఒక సర్వ సత్త్హాక స్వతంత్ర దేశం గా సగర్వం గా వి రా జిళ్లుతూ మనుగడ సా గించాలి అధె మన బాట-- మాట ఆ శయం కావాలి మార్పు వచ్చి తీరాలి రాకతప్పధు----- ----------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFy2oZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి