పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Rajeswararao Konda కవిత

వీలయినంత మేరకు కాకుండా మొత్తంగా తెలుగులోనే మాట్లాడి మన తెలుగు తనం ఉట్టుపడేలా అసెంబ్లీలో వ్యవహరించమని ఆంధ్రరాష్ట్ర ప్రజలు సభాపతి,ఉపసభాపతిని,శాసనసభ్యులను కోరుకుంటున్నారు. ఇకనుంచైనా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విన్నపాన్ని సీఎం గారు, ప్రతిపక్షనేత కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది.

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q04sxG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి