పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో 'ఉగాది కవి సమ్మేళనం' : కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులు : (కుడి నుండి వరుసగా : శ్రీమతి కొండేపూడి నిర్మల, నేను, శ్రీ వాడ్రేవ్ చిన వీరభద్రుడు, డా. రాళ్ళబండి కవితాప్రసాద్, డా. ఎల్లూరి శివారెడ్డి (కవి సమ్మేళనం అధ్యక్షులు), శ్రీ ముక్తేశ్వర రావ్ (గౌరవ అతిథి), శ్రీ శేషం రామానుజాచార్యులు, డా. మసన చెన్నప్ప, శ్రీ యాకూబ్, డా. ఉండేల మాలకొండా రెడ్డి, డా. తిరుమల శ్రీనివాసాచార్య మొ||గు వారు)

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dK4rJj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి