పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మే 2014, బుధవారం

Annavaram Devender కవిత

ఇంకా అయిదు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండు గా విడి పోనున్నది .తెలుగు కు రెండు రాష్ట్రాలు ,రెండు అస్తిత్వాలు రెండు బిన్న సంస్కృతులు ఉండనున్నాయి .ఆంధ్ర -తెలంగాణా కు అన్నిట్లో జమీన్ ఆస్మాన్ పరక్.భాష వేరు వేరే ఇక్కడి పల్లె భాష అక్కడి పల్లెకు ఎక్కది .అక్కడిది ఇక్కడ అట్లనే .ఇలా వేరు వారు సంస్కృతులు బల్మీటికి ఒక్క తాన కలిపినా కలువాలె.పందొమ్మిది వందల యాబైఆరు ల కలిస్తే ఈ రెండువేల పడ్నాలుగుల విడిపోవడం ఇరు పక్కల సంబురమే .ఒక్క వ్యాపార వాదులకు తప్ప .సాహిత్యం సంస్కృతి అన్ని ఇంకా మస్తుగ విలాసిల్లాలే. తెలంగాణా అయితే అరువై ఏండ్లుగా కోట్లడిన భూమి ఇప్పుడు కొంత తెగతెంపులు అవుతున్న సందర్భం .అందరం సంతోషంగా ఉందాం ఒకరి కొకరం శుభాకాంక్షలు తెలుపుకుందాం .రెండు తోవ్వలు పోయేది ఒక్క కాడికే ........

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wiBt9F

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి