పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మార్చి 2014, ఆదివారం

Jayashree Naidu కవిత

అన్ని ట్రిక్కుల కన్నా మంచి ట్రిక్కు - సత్యం చెప్పడం నీటిలో ఈదే చేపపిల్ల తత్వం చందో రహిత కవిత్వం ఇవన్నీ కలగలిపిన మోహన్ ఋషి అక్షరాలు అవలీలగా జీరో డిగ్రీలో నిలుచోబెడతాయి. ఇవేళ ప్రొద్దున్న సింపుల్ గా హుందాగా జరిగిన జీరో డిగ్రీ పుస్తకావిష్కరణ కవి మిత్రులందరి కలయిక అదో పండగలా జరిగింది. The pace at which the poetic activity catching up is an encouraging mark.

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3mzur

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి