పేజీలు

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Sriarunam Rao కవిత

సంద్రమంత అభయం...వీరబ్రహ్మంతాతగారి వచనం అందుకేనేమో...ఆయన విశాఖతీరాన కొలువుదీరారు. ఎన్నితరాలు మారిపోతున్నా...ఎప్పటికీ... "తాతగారు" అని పిలిపించుకునే అమృతం ఆయన ప్రవచించిన కాలఙ్ఞానం. మనుషులందరూ ఒక్కటే అని నిరూపించగలగటమే భగవంతుని మార్గం అన్నది ఆ దేవుని స్వరూపం. రాబోయే తరాలెన్ని వున్నా తరగని విఙ్ఞానపు నిధిని అందించిన ఆ స్వామే విశ్వమానవ వంశానికి నిజమైన తాతగారు. శ్రీఅరుణం.

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXJtR1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి